హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు, హెచ్ఎండీఏ కలిసి ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2025లో ఇప్పటివరకు 37 ప్రమాదాల్లో 17 మంది మరణించగా, గత ఏడాది 68 ప్రమాదాల్లో 26 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో రోడ్డును జీరో యాక్సిడెంట్ జోన్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డును జీరో యాక్సిడెంట్ జోన్గా మార్చేందుకు చర్యలు
Source: V6 News