బ్యాంకాక్ సమీపంలోని నోంతబురి ప్రావిన్స్లో శుక్రవారం 14 ఏళ్ల విద్యార్థి పాఠశాలలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. అనంతరం అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలకు రాకముందు తన తాత, నానమ్మను కూడా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
బ్యాంకాక్ సమీపంలో పాఠశాల కాల్పుల్లో ఐదుగురు మృతి
Source: Telugu Post