వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని మాట్లాడుతూ, విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులును బలవంతంగా రాజీనామా చేయించడం వెనుక నారా లోకేష్ ధనదాహం, అధికార మదం ఉందని ఆరోపించారు. రైతులు ఎన్నుకున్న సొసైటీలో ప్రభుత్వ జోక్యం చట్టవిరుద్ధమని, బెదిరింపులతో ఆంజనేయులు గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. హెరిటేజ్ డెయిరీ విస్తరణ కోసమే ఈ కుట్ర అని విమర్శించారు.
విజయ డెయిరీ ఛైర్మన్ రాజీనామాపై పేర్ని నాని ఆగ్రహం
Source: Vaartha