గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా క్రీడల్లో విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. బాక్సింగ్లో స్వర్ణం గెలిచిన సాక్షి చౌదరితో సహా విజేతలు తమ అనుభవాలను పంచుకున్నారు. 'చీర్ ఫర్ భారత్' నినాదంతో అథ్లెట్లకు మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి
Source: Vaartha