వైసీపీ అధినేత జగన్ ఓటమి తర్వాత బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత రెండేళ్లలో ఆయన అసెంబ్లీకి కేవలం రెండు మూడు సార్లు మాత్రమే హాజరై కొద్ది నిమిషాల్లో వెళ్లిపోయారు. పార్టీ కార్యకర్తలు, నేతలు జగన్ లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. ఈ నెల జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వంపై గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీలో అడుగుపెట్టాలా జగన్?
Source: Gulte Telugu