తూర్పు కాంగోలో ఎబోలా వ్యాప్తి ఫిబ్రవరిలోనే ప్రారంభమైందని, అయితే అధికారికంగా మే మధ్యలో ప్రకటించారని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ఇప్పటివరకు 4,200 కేసులు నమోదవగా 1,900 మందికిపైగా మరణించారు. వైరస్ జన్యు క్రమం విశ్లేషణతో ఈ విషయం తెలిసింది. నియంత్రణ చర్యల కంటే వ్యాప్తి వేగంగా సాగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.
కాంగోలో ఎబోలా విజృంభణ.. ఫిబ్రవరిలోనే మొదలైంది
Source: Telugu Post