గాలేలో శ్రీలంకతో జరిగే తొలి టెస్టుకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా, నంబర్ 3 స్థానానికి సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ మధ్య పోటీ నెలకొంది. వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో ఉన్నారు.
శ్రీలంకతో తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
Source: OneIndia Telugu