చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ బుధవారం తిరుపతి జిల్లా శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలను ఎండీ రవీంద్ర సన్నారెడ్డి వివరించారు. జర్మన్ కంపెనీలు ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్నాయని, మరిన్ని పెట్టుబడులకు ఈ పర్యటన దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తమైంది.
శ్రీసిటీని సందర్శించిన జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్
Source: HMTV