పార్వతీపురంలో ముందస్తు స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా బుధవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి దీనిని ప్రారంభించి, 250 అడుగుల జాతీయ జెండాతో యువత ఉత్సాహంగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆయన మహనీయుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని పిలుపునిచ్చారు.
250 అడుగుల జెండాతో సైకిల్ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్
Source: Andhra Jyothy