తెలంగాణ ఆతిథ్యంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను డిసెంబరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్టేడియంలను అభివృద్ధి చేసి 20 క్రీడలకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 డిసెంబరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం ఆదేశం
Source: News18 Telugu