ఉల్లి, వెల్లుల్లి ధరలు జేబుకు చిల్లు

ఉల్లి, వెల్లుల్లి ధరలు జేబుకు చిల్లు

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయలు, వంట నూనె, గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. పామాయిల్ లీటర్ రూ.120 దాటగా, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.180కి చేరింది. చికెన్ కిలో రూ.300 వరకు ఉంది. ఏడాది క్రితంతో పోలిస్తే శాకాహార భోజనం ధర 4%, మాంసాహార భోజనం ధర 9% పెరిగింది.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies