బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారత్లోని మెజారిటీ ప్రాంతాలు వర్షపు మేఘాలతో కమ్ముకున్నాయి. తూర్పు, మధ్య భారతదేశంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో కుండపోత వర్షాల సూచనలు ఉన్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాల హెచ్చరిక
Source: OneIndia Telugu