నిషేధిత జాబితా (22A)లో చేరిన భూములపై హక్కుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు మినహా మిగతా వాటికి బై-నంబర్లు ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూకట్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
నిషేధిత భూములపై సీఎం రేవంత్ భరోసా
Source: V6 News