ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేటప్పుడు క్రమశిక్షణ పాటించాలని, అభ్యంతరకరమైన భాషను వాడొద్దని సూచించారు. వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, మహిళల పట్ల గౌరవంగా ఉండాలని ఆదేశించారు. ఎన్డీఏ కూటమి ఐక్యతను కాపాడే విధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ కార్యకర్తలకు క్రమశిక్షణ సూచనలు
Source: Great Andhra