బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ, అధికార పార్టీ నేతలే ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంగా మార్చారని, సీఎం రేవంత్రెడ్డి కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకం రద్దు కుట్రలో భాగమని ఆరోపించారు.
సొంత పార్టీ నేతలే అవినీతి గుట్టు విప్పుతున్నారన్న కేటీఆర్
Source: Mana Telangana