ఉగ్రవాది ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన కుటుంబం

ఉగ్రవాది ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన కుటుంబం

జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లష్కరే తొయిబా కమాండర్ ఆబిద్ రంజాన్ తల్లిదండ్రులు తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఉగ్రవాద బాటను వీడి దేశభక్తికి కట్టుబడి ఉంటామని వారు ప్రకటించారు. ఈ ఘటన కాశ్మీర్లో మారుతున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలిచింది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies