ఏపీ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్ తుది విడత రేపటి నుంచి ప్రారంభం కానుంది. బైపీసీ స్ట్రీమ్ తొలి విడత కొనసాగుతుండగా, ఎంపీసీ తుది విడతకు సంబంధించి ఆగస్టు 17 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. సీట్ల కేటాయింపు ఆగస్టు 27న వెల్లడి కానుంది.
ఏపీ ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్ రేపటి నుంచి
Source: Vaartha