పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున అందిస్తోంది. తదుపరి విడత నిధులు అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉన్నా, అధికారిక తేదీ ప్రకటించలేదు. నిధులు అందాలంటే ఈకేవైసీ పూర్తి చేయడం, భూమి రికార్డులు అప్డేట్ చేయడం, ఆధార్ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం తప్పనిసరి.
పీఎం కిసాన్ 24వ విడత నిధులు అక్టోబర్లో విడుదలకు అవకాశం
Source: Vaartha