బెల్జియంలో పునర్నిర్మాణ పనుల్లో భాగంగా డ్రైనేజీ తవ్వకాలు జరుపుతుండగా రూ.100 కోట్ల విలువైన బంగారు నిధి బయటపడింది. దాదాపు 50 ఏళ్ల క్రితం మూతపడిన మద్యం తయారీ కేంద్రం ప్రాంగణంలో ఈ నిధి లభించింది. 18 ఏళ్ల కార్మికుడు మొదట నాణేలను గమనించగా, లోతుగా తవ్వడంతో బంగారు బిస్కెట్లు, కడ్డీలు బయటపడ్డాయి. యాజమాన్యంపై చట్టపరమైన చర్చ కొనసాగుతోంది.
బెల్జియంలో రూ.100 కోట్ల బంగారు నిధి బయటపడింది
Source: Vaartha