2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ప్రతి పోలింగ్ బూత్లో కనీసం ఐదుగురు కొత్త ఓటర్లను చేర్చాలని అఖిలేష్ యాదవ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల దాదాపు తొమ్మిది లక్షల మంది అదనపు ఓటర్లు చేరే అవకాశముంది. బీజేపీ వైఫల్యాలను ఇంటింటికీ వివరించే కార్యక్రమంతో పాటు అంతర్గత సర్వేలు కూడా నిర్వహిస్తోంది.
2027 ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ బూత్స్థాయి వ్యూహం
Source: telugutimes.net