క్రీడా కోటా ఉద్యోగాలతో ఒలింపిక్ ఛాంపియన్లను తయారు చేస్తాం: లోకేశ్

క్రీడా కోటా ఉద్యోగాలతో ఒలింపిక్ ఛాంపియన్లను తయారు చేస్తాం: లోకేశ్

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ, క్రీడాకారులకు పారదర్శకమైన క్రీడా కోటా నియామకాల ద్వారా అవకాశాలు కల్పించి, ఒలింపిక్ పతకాల సాధనకు కృషి చేస్తున్నామని అన్నారు. పీవీ సింధుకు ప్రభుత్వ ఉద్యోగం, భూమి ఇచ్చామని, జ్యోతి యారాజీ, శ్రీ చారణి వంటి క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన క్రీడా విభాగాలను 29 నుంచి 65కి పెంచామని చెప్పారు.

Source: Telugu Bulletin

More in Politics

Read the live feed on ZapIndies