హైదరాబాద్లోని సనత్నగర్లో రూ.1,070 కోట్ల వ్యయంతో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 1,082 పడకలతో కూడిన ఈ ఆసుపత్రిలో ప్రారంభ దశలో 582 పడకలతో సేవలు ప్రారంభమయ్యాయి. కార్డియాలజీ, న్యూరాలజీ, అవయవ మార్పిడి వంటి 37 ప్రత్యేక విభాగాల్లో చికిత్స అందుబాటులో ఉంటుంది.
సనత్నగర్లో రూ.1070 కోట్లతో ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభం
Source: Asianet Telugu