బెల్జియంలో 18 ఏళ్ల విద్యార్థికి రూ.98 కోట్ల బంగారు నిధి

బెల్జియంలో 18 ఏళ్ల విద్యార్థికి రూ.98 కోట్ల బంగారు నిధి

బెల్జియంలోని బ్రస్సెల్స్ సమీపంలో డ్రైనేజీ పనుల్లో మట్టి తవ్వుతున్న 18 ఏళ్ల విద్యార్థి కోబ్కు పురాతన బంగారు నాణేలు, బిస్కెట్లు లభించాయి. వాటి విలువ సుమారు రూ.98 కోట్లుగా అంచనా. 19వ శతాబ్దానికి చెందిన భవనం కింద దాగిన ఈ నిధి ప్రభుత్వ భద్రతలో ఉండనుంది.

Source: Webdunia Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies