ఢిల్లీ టెండర్ కుంభకోణంలో ఆప్ నేత సత్యేందర్ జైన్ అరెస్ట్

ఢిల్లీ టెండర్ కుంభకోణంలో ఆప్ నేత సత్యేందర్ జైన్ అరెస్ట్

ఢిల్లీ జల్ బోర్డు మురుగునీటి శుద్ధి కర్మాగారం టెండర్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ACB) ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను అరెస్ట్ చేసింది. జైన్‌తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాష్ రాయ్ సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలు మార్చి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లించారని ACB ఆరోపిస్తోంది. ఈ అరెస్ట్‌ను ఆప్ రాజకీయ కక్షసాధింపుగా తీవ్రంగా వ్యతిరేకించింది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies