పశ్చిమ కొలంబియాలో గత వారం సంభవించిన 7.4 తీవ్రత భూకంపంలో కనీసం 312 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. 29 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. చోకో ప్రాంతంలో 69 వేల మంది ప్రభావితమయ్యారు. ఇప్పటికే పేదరికం, మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చోకోకు పునరావాసం మరింత కష్టంగా మారనుంది.
కొలంబియా భూకంపం: 312 మంది మృతి, చోకోలో తీవ్ర నష్టం
Source: Telugu Post