శాస్త్రవేత్తలు ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన ఎల్నినో ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, కరవు, వరదలు సంభవించవచ్చు. భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్లో ధాన్యం దిగుబడి పడిపోయి ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.
ఎల్నినో భయాలు: ఈ ఏడాది సూపర్ ఎల్నినో అవకాశం
Source: Vaartha