వైసీపీ అధినేత జగన్ గురువారం మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, కీలక అంశాలను దశలవారీగా వెల్లడిస్తానని చెప్పారు. అన్నీ ఒకేసారి చెబితే ఓవర్డోస్ అవుతుందన్న ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డీఎస్సీ అంశంపై మాట్లాడుతూ ప్రభుత్వం సరైన సమాధానాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.
జగన్ ప్రెస్ మీట్లో ఓవర్డోస్ వ్యాఖ్యలు వైరల్
Source: telugutimes.net