ఏపీ, కర్ణాటక, తమిళనాడులను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నైలను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ఈ మార్గం వెళ్లాలని కోరారు. దక్షిణ మండల మండలి సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారు.
బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రతిపాదనతో చంద్రబాబు
Source: Vaartha