గాంధీ రాసిన 688 పేజీలకు రూ.16.20 కోట్లు

గాంధీ రాసిన 688 పేజీలకు రూ.16.20 కోట్లు

మహాత్మా గాంధీ స్వయంగా రాసిన 688 ఆలోచనల సమాహారం ‘A Thought for the Day’ వేలంలో రూ.16.20 కోట్లకు అమ్ముడై ప్రపంచ రికార్డు సృష్టించింది. సన్నిహితుడు ఆనంద్ టీ. హింగోరానీకి గాంధీ రాసిన ఈ లేఖల్లో సత్యం, అహింస, సేవ వంటి అంశాలపై ఆయన ఆలోచనలు ఉన్నాయి. మొత్తం 86 లాట్లలో గాంధీకి సంబంధించిన లేఖలు, మాన్యుస్క్రిప్టులు, ఫొటోలు వేలంలో అమ్ముడయ్యాయి.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies