బంగాళాఖాతం మరియు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన రెండు వాతావరణ వ్యవస్థలు నైరుతి రుతుపవనాలను బలోపేతం చేస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం బలపడేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.
బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. భారీ వర్షాల హెచ్చరిక
Source: OneIndia Telugu