నీట్ పేపర్ లీక్ నిరసనతో దేశ దృష్టిని ఆకర్షించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తాజాగా 'స్కూల్ తీక్ కరో' ఉద్యమాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ ఉద్యమం పిలుపునిస్తోంది. రాజస్థాన్లో పాఠశాల తనిఖీకి వెళ్లిన సీజేపీ కార్యకర్తలపై దాడి జరిగింది. ఈ దాడిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే జైపూర్లో నిరసన చేపడతానని హెచ్చరించారు.
స్కూల్ తీక్ కరో ఉద్యమానికి రాజకీయ రంగులు
Source: Gulte Telugu