ఏపీలో మహిళల కోసం చాయ్ రాస్తా పథకం ప్రారంభం

ఏపీలో మహిళల కోసం చాయ్ రాస్తా పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల స్వయం ఉపాధి కోసం రాష్ట్రవ్యాప్తంగా 'చాయ్ రాస్తా' పేరుతో టీ ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ పథకం కింద మహిళలకు ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలు అందించి నెలకు రూ.40 వేల వరకు ఆదాయం పొందేలా ప్రణాళిక రూపొందించారు. అనంతపురం జిల్లాలో అర్హులైన మహిళల కోసం సర్వే జరుగుతోంది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies