కొలంబో టెస్టులో గెలిస్తేనే సిరీస్ మజా

కొలంబో టెస్టులో గెలిస్తేనే సిరీస్ మజా

గాలే టెస్టులో విజయం తర్వాత భారత్, శ్రీలంక రెండో టెస్టు కోసం కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సిరీస్ను కైవసం చేసుకుంటుంది. శ్రీలంక జట్టులో మార్పులు చేసింది. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని, టాస్ కీలకంగా మారుతుందని అంచనా.

Source: Asianet Telugu

More in Sports

Read the live feed on ZapIndies