వాట్సాప్ ఖాతాలను స్వాధీనం చేసుకునే మాల్వేర్ దాడిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. I4C సమన్వయంతో 10 వేల మందికి పైగా భారతీయులను రక్షించినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. సహయోగ్ పోర్టల్ ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లను నిరోధించారు. నకిలీ ఫైళ్ల ద్వారా ఖాతాలను హ్యాక్ చేస్తున్నట్లు గుర్తించారు.
వాట్సాప్ మాల్వేర్ దాడికి చెక్: 10 వేల మందికి రక్షణ
Source: HMTV