నాగ్పూర్కు చెందిన 28 ఏళ్ల మహిళను పోర్చుగల్లో ఉద్యోగం ఇస్తామని నమ్మించి, పూణే కన్సల్టెన్సీ బీర్ షాప్ యజమానికి అమ్మేసిందని పోలీసులు తెలిపారు. బాధితురాలు రూ.11 లక్షలు చెల్లించగా, పాస్పోర్ట్ స్వాధీనం చేసుకుని హింసించారు. తప్పించుకుని భారత్కు చేరుకున్న ఆమె ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదైంది.
పోర్చుగల్లో ఉద్యోగం పేరుతో మహిళ అమ్మకం
Source: Gulte Telugu