తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్లు కేటాయించనున్నది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో భూసేకరణ, పునరావాసం కోసం ఈ నిధులు సమకూర్చాలని నిర్ణయించారు. ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదల కాగా, మరో రూ.3 వేల కోట్ల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది.
సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్లు విడుదల
Source: Mana Telangana