అమెరికాలోని నాలుగు రాష్ట్రాలు మెటాపై పిల్లలను బానిసలుగా చేసిన ఆరోపణలతో కేసు వేశాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వ్యసనపరిచే ఫీచర్లను ఉద్దేశపూర్వకంగా రూపొందించారని ఆరోపిస్తూ గరిష్ఠంగా 1.4 ట్రిలియన్ డాలర్ల జరిమానా కోరుతున్నాయి. తీర్పు సోషల్ మీడియా విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
మెటాపై ₹125 లక్షల కోట్ల దావా
Source: telugutimes.net