80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై 13వ సారి జెండా ఆవిష్కరించి రికార్డు సృష్టించనున్నారు. ఈసారి వందేమాతరం రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తొలిసారిగా సామూహిక గానం నిర్వహిస్తారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా యువత భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఎర్రకోటపై మోదీ 13వ సారి జెండా ఆవిష్కరణ, వందేమాతరం సామూహిక గానం
Source: Vaartha