ఇండోనేషియాలో 7.7 తీవ్రత భూకంపం, సునామీ హెచ్చరికలు

ఇండోనేషియాలో 7.7 తీవ్రత భూకంపం, సునామీ హెచ్చరికలు

ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తక్కువ లోతులో కేంద్రం ఉండటంతో సునామీ ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో 1-3 మీటర్ల ఎత్తు అలలు తాకే ప్రమాదం ఉందని, 300 కిలోమీటర్ల పరిధిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మలేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియాలను కూడా అప్రమత్తం చేశారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies