బీజేపీ కొత్త జాబితాలో తెలంగాణకు స్థానం లేదు

బీజేపీ కొత్త జాబితాలో తెలంగాణకు స్థానం లేదు

బీజేపీ కేంద్ర నాయకత్వం విడుదల చేసిన కొత్త పార్టీ కార్యవర్గ జాబితాలో తెలంగాణ నుంచి ఎవరికీ స్థానం దక్కలేదు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం ఉండగా, తెలంగాణను విస్మరించడం గమనార్హం. పార్టీలో అంతర్గత విభేదాలు, వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం తెలంగాణ నాయకులను నిరాశపరిచే అవకాశం ఉంది.

Source: Gulte Telugu

More in Politics

Read the live feed on ZapIndies