హైదరాబాద్లోని సికింద్రాబాద్, దోమల్గూడలో ఉన్న సాయి అశ్రయ్ బాయ్స్ హాస్టల్లో హెచ్-ఫాస్ట్ తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. వంటగది అపరిశుభ్రంగా ఉండటంతో పాటు పాడైన కూరగాయలు, పురుగులు పట్టిన శనగపిండి లభ్యమయ్యాయి. హాస్టల్స్ రూ.6 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నా నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్ బాయ్స్ హాస్టల్స్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెల్లడి
Source: V6 News