కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో పన్నిన భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 200 మందికి పైగా టెర్రర్ గ్రూప్ ఆపరేటివ్లను అరెస్ట్ చేశారు. షహజాద్ భట్టి నెట్వర్క్ను ఛేదించి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను భగ్నం చేశాం: అమిత్ షా
Source: OneIndia Telugu