వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారత జీడీపీని ప్రస్తుత 4.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 10 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని నివేదిక పేర్కొంది. విదేశీ వాణిజ్యం, ఎఫ్డీఐ, నిర్మాణాత్మక సంస్కరణలు కీలకమని సూచించింది. యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడం, ఏఐ నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని నొక్కి చెప్పింది.
వికసిత్ భారత్ 2047 కోసం జీడీపీ 10 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలి
Source: HMTV