జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కూటమిలో కలకలం

జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కూటమిలో కలకలం

జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు ఏపీలోని ఎన్డీఏ కూటమిలో చర్చకు దారితీశాయి. టీడీపీకి కాపు కాయడానికి జనసేన పార్టీ పెట్టారా అని ప్రశ్నించిన ఆయన, పవన్ కల్యాణ్ను సీఎంగా చూడాలన్నదే కార్యకర్తల ఆకాంక్షగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies