మంత్రి అచ్చెన్నాయుడు గత ప్రభుత్వం బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. టీడీపీ ఎప్పటి నుంచో బీసీలకు అండగా నిలుస్తోందని, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
బీసీలకు అండగా టీడీపీ: అచ్చెన్నాయుడు
Source: telugutimes.net