రియల్మీ తన 16 సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలను రూ.4 వేల వరకు పెంచింది. మెమొరీ చిప్ల వ్యయం భారంగా చెబుతూ ఈ పెంపు చేపట్టారు. రియల్మీ 16 ప్రో+ ధర రూ.4 వేలు పెరిగి రూ.53,999కు చేరింది. రియల్మీ 16 5జీ ధర రూ.వెయ్యి పెరిగి రూ.36,999కు చేరింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
రియల్మీ 16 సిరీస్ ధరలు రూ.4 వేల వరకు పెంపు
Source: Eenadu