యాపిల్ పే భారత్లోకి.. యూపీఐకి సవాలు విసరనుందా?

యాపిల్ పే భారత్లోకి.. యూపీఐకి సవాలు విసరనుందా?

గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన యాపిల్ పే సేవలను భారత్లో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇది యూపీఐ ఆధిపత్యంపై తక్షణ ప్రభావం చూపకపోయినా, పట్టణ, ప్రీమియం వినియోగదారులను ఆకర్షించి కార్డ్ ఆధారిత చెల్లింపులకు ఊతమివ్వనుంది. NFC టెక్నాలజీతో టాప్-టు-పే సంస్కృతి విస్తరించే అవకాశం ఉంది.

Source: telugutimes.net

More in Business & Finance

Read the live feed on ZapIndies