రిలయన్స్ రిటైల్కు చెందిన భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్ బ్రాండ్ ‘ట్రెండ్స్’ ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లో తన నూతన స్టోర్ను ప్రారంభించింది. రైల్వే స్టేషన్ రోడ్లో 12,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్టోర్లో మహిళలు, పురుషులు, పిల్లల కోసం ఆధునిక దుస్తులు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభోత్సవ సందర్భంగా బంపర్ ఆఫర్లు ప్రకటించారు.
గుంతకల్లో ట్రెండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం
Source: Vaartha