మినరల్ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి, ఇవి ఎముకలు, కండరాలకు మేలు చేస్తాయి. అయితే అన్ని బాటిళ్లలో ఖనిజాలు ఒకే స్థాయిలో ఉండవు, కాబట్టి లేబుల్ చూడాలి. TDS మాత్రమే నాణ్యతకు ప్రమాణం కాదు. మంచి ఆహారం, నిద్ర, వ్యాయామంతో పాటు సరిపడా నీరు తాగడం ముఖ్యం.
మినరల్ వాటర్ రోజూ తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?
Source: Asianet Telugu