రాజస్థాన్లో 611 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవని ప్రభుత్వం శాసనసభలో వెల్లడించింది. సొంత భవనాలున్న 64,484 బడుల్లో 2,047లో మరుగుదొడ్లు, 1,049లో తాగునీరు లేవు. ఈ పరిస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని అధికార పక్షం విమర్శించింది. మరమ్మతులకు రూ.550 కోట్లు, నిర్మాణాలకు రూ.450 కోట్లు కేటాయించినట్లు తెలిపింది.
రాజస్థాన్లో 611 ప్రభుత్వ బడులకు సొంత భవనాలు లేవు
Source: Zee Telugu News